వేసవికాలం నేపథ్యంలో లైట్ బీర్లు దొరకడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాగుబోతుల సంఘం నాయకుడు కొట్రంగి తరుణ్ హీరోగా అయ్యాడు. తమ సమస్యను గుర్తించి ప్రభుత్వం, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తిని ప్రజలు 'హీరో'గా అభివర్ణిస్తున్నారు. తమ బాధను పంచుకున్న వ్యక్తిని తాగుబోతులు ఘనంగా సన్మానించారు.మద్యం దుకాణాలు, బార్లలో లైట్ బీర్లు లభించడం లేదని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన తాగుబోతుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ను తాగుబోతులు ఘనంగా సన్మానించారు.
సన్మానం అనంతరం తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ మాట్లాడుతూ పలు డిమాండ్లు లేవనెత్తాడు. అనారోగ్యం పాలై ఆస్పత్రులకు వెళ్లిన తాగుబోతులకు 25% రాయితీ ఇవ్వాలని తరుణ్ డిమాండ్ చేశాడు. తాగుబోతులను మానసిక దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారికి నెలకు రూ.5 వేలు పింఛన్ ఇవ్వాలని కోరాడు. తాగి ప్రమాదానికి గురయిన వారికి ప్రభుత్వం తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. వాహనం నడుపుతూ చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం ఇవ్వాలన్నారు.
తాగుబోతులు ఆరోగ్యాన్ని ఆస్తులను ప్రభుత్వానికి ధారబోస్తూ ప్రాణాలను కోల్పోతుండడంతో రూ.5 లక్షలు ఆర్థిక సాయం కొట్రంగి తరుణ్ డిమాండ్ చేశారు. త్వరలోనే లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళ్తున్నట్లు ప్రకటించాడు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.AP Elections 2024
Thagubothula Sankshema Sangham Kingfisher Lite Beer Mancherial District
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
Vivo V30 Price: రింగ్ లైట్ కెమెరా సెటప్తో Vivo V30 మొబైల్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు!256Gb Internal Storage Vivo V30 Series Launch On May 1St, Expected Features, Specifications శక్తివంతమైన కెమెరా సెటప్తో Vivo V30 సిరీస్ స్మార్ట్ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ మే 2వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్.. కేటీఆర్పై బండి సంజయ్ ఫైర్Bandi Sanjay Fires on KTR: మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ను ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఓటు కూడా వేయొద్దని పిలుపునిచ్చారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
WB Weather Update: কমবে লু-র দাপট, অবশেষে বৃষ্টির কথা শোনাল আবহাওয়া দফতরHeatwave to decrease slightly and light rain likely from May 5 in South Bengal
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »